తల్లి కిడ్నీ ఇచ్చినా కూడా కుమారుడి ప్రాణం నిలవలేదు.. గుండె బద్ధలు చేసే సంఘటన! పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని పుట్నూర్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల యువకుడు రాము కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు....
పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో ట్రైన్ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. 11 బోగీలు పట్టాలు తప్పడంతో మూడు రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. ఓవర్ లోడ్ కారణంగా మంగళవారం రాత్రి...