వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దైంది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో.. శ్రీవారి దర్శనానికి వెళ్తున్నట్లు వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రికి తిరుమల...
ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వం సాయం అందించింది. కుంకీ ఏనుగుల అంశంపై ఆంధ్రప్రదేశ్-కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో.. ఇరు రాష్ట్రాలకు చెందిన అటవీశాఖ...