శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. ఈ ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర...
సినీనటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆయనపై పలు ఫిర్యాదులు నమోదు కావడంతో, తాజాగా సీఐడీ (క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసింది. ఈ...