సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి (38) మృతి చెందారు. నిన్న కార్డియాక్ అరెస్టు తో AIG హాస్పిటల్లో చేరిన ఆమె 12 గంటలు ట్రీట్మెంట్ తరువాత...
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ తర్వాత రాబోతున్న సినిమా ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను వచ్చే వారంలో 27వ తారీకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. భారీ...