భారత్ తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలు చేపట్టింది. రోదసిలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించడానికి వీటిని నిర్వహిస్తోంది. ‘అంతరిక్ష అభ్యాస్’ పేరిట సోమవారం ఢిల్లీలోని ఈ విన్యాసాలు ప్రారంభమైనట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్...
కదులుతున్న రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని భద్రక్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి పూరీకి వస్తున్న నందన్కానన్ ఎక్స్ప్రెస్ రైలుపై భద్రక్, బవుసపూర్ రైల్వే జంక్షన్ దగ్గర దుండగులు...