ప్రస్తుతం జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్నకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా వివిధ దేశాల అధినేతలు ట్రంప్నకు అభినందనలు తెలియజేశారు. అలానే ఏపీ సీఎం చంద్రబాబు...
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. మంత్రి లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశం అయ్యారు.. ఆంధ్రప్రదేశ్లో ఐటీ, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్కు సాంకేతికంగా సహకారం...