మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. మూసీ నివాసితులను హైడ్రా తరలించడంలేదని పేర్కొన్నారు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడంలేదని తెలిపారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని...
మూసీ నది సుందరీకరణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నదిపై ఉన్న పాత బ్రిడ్జిల సామర్థ్యాన్ని పరీక్షించనున్నారు. ఒకవేళ అవి శిథిలావస్థకు చేరితే.. వాటి సమీపంలోనే కొత్తగా 15...