Telangana6 hours ago
కేటీఆర్ భరోసా – పద్మశ్రీ దర్శనం మొగులయ్యకు చికిత్స, భూమి సమస్య పరిష్కారం హామీ
తెలంగాణ జానపద కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్ద భరోసా ఇచ్చారు. మొగులయ్యను ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో కలుసుకుని ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు....