తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 6న ప్రారంభమైన ఈ సర్వేలో, ఇప్పటి వరకు 75,75,647 నివాసాలు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇంటింటి సర్వే 65.02 శాతం...
రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ ప్రజలకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమైంది. వరంగల్ జిల్లాలోని మమునూరు విమనాశ్రయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే.. వీలైనంత...