Latest Updates2 days ago
సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ న్యాయ పోరాటం
పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో 58 లక్షల మంది పేర్ల తొలగింపుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా రంగంలోకి దిగారు. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తీరును నిరసిస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయవాదిగా దీదీ:...