ఏపీలో మద్యంపై మంత్రి కీలక ప్రకటనలు చేశారు. జాతీయ స్థాయిలో ప్రఖ్యాత కంపెనీలతో కలసి రూ.99 ధరకు మద్యం అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ మద్యం రాష్ట్రవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిందని, ఇప్పటివరకు 5 లక్షల...
ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ అమలవుతోంది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 3,396 షాపులకు లాటరీ నిర్వహించి షాపులను వాళ్లకి అప్పగించారు. ఆ తర్వాత అమ్మకాలు మొదలయ్యాయి.. రూ.99కే క్వార్టర్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ...