కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి.. భారీగా పెరిగిన ధరలు, కిలో ఎంతంటే? దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో వాటిని కొనడం సామాన్యులకు కష్టంగా మారుతోంది. ఇప్పటికే కూరగాయలు, పప్పులు, వంట నూనెల ధరలు పెరిగాయి. ఇప్పుడు...
సుప్రీంకోర్టు నూతన సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం ఎన్నికల బాండ్లు, ఆర్టికల్ 370 తదితర కేసుల్లో కీలక తీర్పులిచ్చిన జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి...