సిరిసిల్ల: సిగరెట్ తాగొద్దని చెప్పడంతో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలంలో విషాదం జరిగింది. సిగరెట్ తాగొద్దని తండ్రి మందలించడంతో, మనస్తాపం చెందిన పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య...
తల్లి కిడ్నీ ఇచ్చినా కూడా కుమారుడి ప్రాణం నిలవలేదు.. గుండె బద్ధలు చేసే సంఘటన! పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని పుట్నూర్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల యువకుడు రాము కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు....