Latest Updates1 year ago
చైనా సరిహద్దులో ఉత్కంఠ.. భారత సైన్యం తొలి పెట్రోలింగ్ విజయవంతం..
తూర్పు లడ్డఖ్ సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితి నెలకుంటోంది. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం, భారత్, చైనా సైనికులు సరిహద్దు వెంబడి...