కూతురి ఇంటి ముందు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ కన్న బిడ్డ మోసం చేసిందని ఆరోపిస్తూ, పదిమందితో కలిసి నిరసన చేపట్టారు. అసలు ఏం జరిగిందో ఆరా తీస్తే, విషయము స్పష్టమైంది. వారి ఆందోళనకు కారణం...
హైదరాబాద్ వాసులకు మంచి వార్త.. మెట్రో రైల్వే స్టేషన్ల నుంచి మాల్లకు పాదపథం (స్కైవాక్) చేయనున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ల నుంచి మాల్లు, కొన్ని భవనాలకు స్కైవాక్లు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు కొన్ని చోట్ల స్కైవాక్లు...