హైదరాబాద్లో ఒక కస్టమర్ బిర్యానీ ఆర్డర్ చేసి సగం తిన్నాక షాక్ అయ్యాడు! హైదరాబాద్లోని ఓ హోటల్లో కస్టమర్ బిర్యానీ ఆర్డర్ చేసి సగం తిన్న తర్వాత అందులో సగం తాగిన సిగరెట్ పీక కనిపించడంతో...
సికింద్రాబాద్లో విషాదం చోటుచేసుకుంది. ఒక విద్యార్థి చపాతీ రోల్ తింటూ గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. విరాన్ జైన్ అనే విద్యార్థి టివోలి థియేటర్ సమీపంలో ఓ ప్రైవేట్ స్కూలులో ఆరో తరగతి చదువుతున్నాడు. సోమవారం...