పాతబస్తీలోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో దీపావళి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. పండుగ నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం...
హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్.. ట్రైన్లు అప్పటికి అందుబాటులోకి రానున్నాయి..! Hyderabad Metro Second Phase: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణం ఎప్పుడెప్పుడా అని నగరవాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొత్త ట్రైన్ కారిడార్లతో...