కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచలనం రేపింది. పత్తి పొలంలో పనిచేస్తున్న మహిళపై దాడి చేసి ఆమెను కిరాతకంగా హతమార్చింది. ఈ దుర్ఘటన కాగజ్ నగర్ మండలంలోని ఈస్ గాం విలేజీ నెంబర్ 11లో...
31 ఎకరాల్లో కొత్త దవాఖాన ఉస్మానియా ఆస్పత్రికి మోక్షం…కీలక ముందడుగు హైదరాబాద్లో ఉన్న పురాతన ఆస్పత్రిల్లో ఒక్కటైన ఉస్మానియా దవాఖానా.. ఇప్పటికి కూడా నిరుపేదలకు సేవలందిస్తోంది. అయితే.. ఏళ్ల నాటి భవనం కావటంతో శిథిలావస్థకు చేరుకుంది....