పట్టపగలు.. అది కూడా శ్మశానంలో.. చుట్టూ సమాధులు.. అయినా వాళ్ళు ఎం పట్టిచుకోలేదు. వాళ్లున్నది శ్మశానమే అయినా.. స్వర్గంలో తేలియాడుతున్న అనుభూతి పొందుతున్నారు. వాళ్లు కూర్చుంది ఓ సమాధిపైనే అయినా.. పూలపాన్పు మీద ఉన్నట్టే ఫీలవుతున్నారు....
మనిషి జీవితం నీటి బుడగ లాంటింది. ఎప్పుడు ఎటువైపు నుంచి మృత్యువు దూసుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటివరకు ఆనందంగా, సంతోషంగా ఉన్నవారు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నడుస్తూ.. నవ్వుతూ.. ఆడుతూ.. పాడుతూ...