ఏపీపై అల్పపీడనం ఎక్కువగా ఉంది. కొన్ని జిల్లాల్లో బాగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోంది. హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రం మీద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని వల్ల నవంబర్ 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో...
దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరాన్న వరుణుడు వణికిస్తున్నాడు. సోమవారం నుంచి అకస్మాత్తుగా మొదలైన భారీ వర్షాలతో ప్రజల జీవనం నిలిచిపోయింది. వరద తాకిడికి యలహంక కేంద్రీయ విహార్ ఆవరణలో అలారం వ్యవస్థ ఉన్న కార్లన్నీ...