వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత మహిళా జట్టు చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన టీమ్ ఇండియా తరఫున జెమిమా రోడ్రిగ్స్...
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 3 నుంచి యూఏఈలో ప్రారంభమవుతుంది. టీమ్ ఇండియా దానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత జట్టు తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించేందుకు ప్రయత్నిస్తోంది. 2020లో...