Andhra Pradesh1 year ago
విజయవాడ దుర్గమ్మ హుండీకి భారీగా దసరా ఆదాయం.. 15 రోజుల్లో ఏకంగా కోట్లలో!
దసరా పండుగ సమయంలో విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తొమ్మిది రోజుల పాటూ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కనిపించింది. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి హుండీకి ఆదాయం కూడా భారీగా వచ్చింది. 15...