Andhra Pradesh1 year ago
అమాయంకంగా రూ.19 లక్షలు పోగొట్టుకున్న ఐటీ ఉద్యోగి..
తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలపై పోలీసులు పదే, పదే ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు కూడా రోజుకో కొత్త మార్గంలో అమాయకుల్ని బురిడీ కొట్టిస్తున్నారు. అకౌంట్లలో డబ్బుల్ని మొత్తం మాయం చేస్తున్నారు. ఇటీవల కాలంలో...