భారత్ తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలు చేపట్టింది. రోదసిలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించడానికి వీటిని నిర్వహిస్తోంది. ‘అంతరిక్ష అభ్యాస్’ పేరిట సోమవారం ఢిల్లీలోని ఈ విన్యాసాలు ప్రారంభమైనట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్...
దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్య గా మారిపోయిందిప్రపంచంలో అత్యంత కాలుష్యకారక నగరాల్లో ఒకటిగా పేరు పొందిన ఢిల్లీలో శీతాకాలం వస్తే నరకం లాంటిదే. ఉదయం 12 గంటల తర్వాత కూడా పొగ మంచు తగ్గదు....