రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రజా పాలన మరియు విజయోత్సవాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని నిర్ణయించారు. రేవంత్ సర్కార్...
గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన చిల్డ్రన్స్డే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గత డిసెంబర్ 7న ఇదే బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని...