ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి దగ్గరగా ఒక కొండచిలువ కనిపించింది. ఆ కొండచిలువ ఒక జంతువును మింగి, సమీపంలోని మీడియా పాయింట్ దగ్గర చనిపోయింది. వెంటనే ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు....
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడో ట్వీట్ ఆసక్తికరంగా మారింది. రేపు (అంటే గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు ఏం జరగనుందనేదీ ఇంట్రెస్టింగ్గా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎక్స్ అకౌంట్ నుంచి ఈ ట్వీట్ రావడం విశేషం....