ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పోతుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల అందించే దీపం పథకానికి మొన్న శ్రీకారం చుట్టగా.. ఇక మిగిలిన పథకాలపైనా కూడా కసరత్తు చేస్తోంది....
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ఈరోజు విశాఖపట్నం కోర్టులో హాజరయ్యారు. విశాఖ MP భరత్తో పాటు నారా లోకేష్ కోర్టుకు వచ్చారు. అదేంటీ మంత్రి నారా లోకేష్ కోర్టుకు రావటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.....