National8 hours ago
ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం — ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొట్టి 10 మంది మృతి
ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. బిలాస్పూర్ సమీపంలోని జైరామ్ నగర్ స్టేషన్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ...