టీడీపీలో విషాదం.. మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో వయసురీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. ఇక రెడ్డి సత్యనారాయణ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
2018లో మొత్తం 189 కి.మీ. ఉన్న ఓఆర్ఆర్ ఎలైన్మెంట్ను రూపొందించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఎలైన్మెంట్ రూపొందించి ఆరేళ్లు కావడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలైన్మెంట్ను తిరిగి పరిశీలించేందుకు డ్రోన్ వీడియోలు తీస్తున్నారు. పాత...