ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2,94,427.25 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. బడ్జెట్ ద్వారా సీఎం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొంతమంది విద్యార్థులు దివ్యాంగ పింఛన్లు పొందుతున్నారు.. వారిలో కొందరు సొంత ఊరికి దూరంగా హాస్టల్స్, గురుకులాల్లో చదువుకుంటున్నారు. వీరు ప్రతి నెలా సొంత ఊరికి...