రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా అంచనాలకు విరుద్ధంగా ఓటమి పాలైంది. 358 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టినప్పటికీ, భారత యువ పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్...
భారత క్రికెట్ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. వర్షం కారణంగా సుమారు 8 సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోయినా.. మరో సెషన్ మిగిలి ఉండగానే టెస్టు మ్యాచ్లో విజయం సాధించింది. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న...