జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బోగస్ ఓట్ల అంశం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నేతలు ఒకే చిరునామా వద్ద 43 ఓట్లు నమోదు అయ్యాయని ఆరోపిస్తూ, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు విచారించిన తరువాత, ఈ...
తెలంగాణలో రాజకీయం వేడెక్కుతుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కీలకంగా అడుగులు వేస్తోంది. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ డైరెక్షన్తో కేటీఆర్, హరీశ్ రావు కలిసి మైదానంలోకి దిగారు. డివిజన్ల వారీగా సమావేశాలు, క్యాడర్ను...