ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు, మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి కూటమి సర్కారు వైఫల్యంపై వైసీపీ విమర్శలు చేస్తుంది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోయాయని వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్...
నందమూరి బాలకృష్ణ వరుసగా మూడు విజయాలు సాధించడమే కాకుండా, మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచినందువల్ల ఆయన కొత్త సినిమాపై అందరి దృష్టి ఉంది. చిరంజీవితో వాల్తేరు వీరయ్య వంటి పెద్ద మాస్ ఎంటర్టైనర్ను రూపొందించిన...