అమృత్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగాన్ని అందుకున్నాయి. దూరప్రాంతాల్లోనైనా ప్రయాణికుల సౌకర్యం పెంచడం లక్ష్యంగా రైల్వేశాఖ భారీగా నిధులు కేటాయించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ రైల్వే స్టేషన్తో...
ఆంద్రప్రదేశ్లో పర్యాటక ప్రదేశాలపై మరింత ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. దాంతో ఆంధ్రా ఊటీగా పిలిచే అరకులో పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు పద్మాపురం ఉద్యానంలో హాట్ బెలూన్ను సందర్శకుల...