నవంబర్ 1వ తేదీన అంటే ఈరోజు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరపలేదని నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిపై.. వైసీపీ నాయకురాలు రోజా తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం.. రాష్ట్ర...
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడో ట్వీట్ ఆసక్తికరంగా మారింది. రేపు (అంటే గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు ఏం జరగనుందనేదీ ఇంట్రెస్టింగ్గా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎక్స్ అకౌంట్ నుంచి ఈ ట్వీట్ రావడం విశేషం....