ఏపీ ప్రజలకు మంచి వార్త.. నాలుగు నెలల తర్వాత పాపికొండలు విహారయాత్ర తిరిగి ప్రారంభం. పాపికొండల విహారయాత్ర ప్రారంభమైంది. గండిపోచమ్మ బోటు పాయింట్ నుంచి ఈ యాత్ర మొదలైంది.పర్యాటకులు బోటుల్లో విహారయాత్రకు బయల్దేరి వెళ్లారు. దాదాపు...
ఉత్తరాంధ్రవాసుల 20 ఏళ్ల కలగా ఉన్న రైలు మార్గం కోసం ముందడుగులు పడుతున్నాయి. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ను కలిసి రిక్వెస్ట్ చేయగా.. రైల్వే అధికారులు ఈ అంశాన్ని...