ఏపీపై అల్పపీడనం ఎక్కువగా ఉంది. కొన్ని జిల్లాల్లో బాగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోంది. హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రం మీద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని వల్ల నవంబర్ 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో...
టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డీఎంబీ రోడ్డులోని అన్నపూర్ణ హోటల్ భవనాన్ని పరిశీలించి, దాని శిథిలావస్థను గుర్తించారు. ఆ తర్వాత, స్థానిక దుకాణాల్లోని లైసెన్సులను స్వయంగా...