ఏపీలో ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వచ్చిన భారీ వర్షాలు, వరదలు ఎంత నష్టం చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా విజయవాడ వాసులకు వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ప్రాణనష్టంతో పాటుగా భారీగా ఆస్తి నష్టం,...
అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాళ్ గ్రామంలోని రథానికి నిప్పంటించిన ఘటనను పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బొడిమల్ల ఈశ్వర్ రెడ్డిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఈ ఘటనపై...