ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ఖరార చేసింది. రెండేళ్ల కాల పరిమితితో (ఈ ఏడాది అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30) ఈ విధానం అమల్లో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం...
ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వం సాయం అందించింది. కుంకీ ఏనుగుల అంశంపై ఆంధ్రప్రదేశ్-కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో.. ఇరు రాష్ట్రాలకు చెందిన అటవీశాఖ...