ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వం సాయం అందించింది. కుంకీ ఏనుగుల అంశంపై ఆంధ్రప్రదేశ్-కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో.. ఇరు రాష్ట్రాలకు చెందిన అటవీశాఖ...
ఏపీలో మళ్లీ వానలు మొదలయ్యాయి. గత రెండు రోజులుగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న అల్పపీడనం కారణంగా వర్షాలు పడుతున్నాయి. అయితే పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఈ అల్పపీడనం...