ద్వారకా తిరుమల ఆలయానికి భక్తుడు భారీ విరాళం అందించారు. దీపక్ నెక్స్జన్ ఫీడ్స్ సంస్థ రూ.1,64,19,411 విరాళం అందించగా.. ఆ డబ్బుతో తయారు చేయించిన ఒక బంగారు తాపడాన్ని ద్వారకా తిరుమల శ్రీవారి గర్భాలయంలో అమర్చారు....
తెలంగాణ డీఎస్సీ ఫలితాల్లో ఏపీ యువకుడు సత్తా చాటారు. విజయనగరంలోని భవానీనగర్కు చెందిన కేవీఎస్ శ్రీరామ్ బీటెక్ పూర్తి చేశారు.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అది కూడా ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు....