తెలంగాణ డీఎస్సీ ఫలితాల్లో ఏపీ యువకుడు సత్తా చాటారు. విజయనగరంలోని భవానీనగర్కు చెందిన కేవీఎస్ శ్రీరామ్ బీటెక్ పూర్తి చేశారు.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అది కూడా ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ఖరార చేసింది. రెండేళ్ల కాల పరిమితితో (ఈ ఏడాది అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30) ఈ విధానం అమల్లో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం...