నవంబర్ 1వ తేదీన అంటే ఈరోజు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరపలేదని నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిపై.. వైసీపీ నాయకురాలు రోజా తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం.. రాష్ట్ర...
ఏపీ సీఎం చంద్రబాబు మద్యం షాపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మద్యం ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువకైనా అమ్మినా వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. అమరావతిలోని సచివాలయంలో గనులు, ఎక్సైజ్ అధికారులతో చంద్రబాబు...