ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విస్తరిస్తోంది.. ఈ ప్రాంతం ప్రత్యేకంగా ఫోకస్ పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఒక వైపు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు జరుగుతుండగా.. ఇంకోవైపు మెట్రో రైలు ప్రాజెక్టుపై అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో...
తెలుగు రాష్ట్రాల నుంచి యువత విదేశాలలో ఉద్యోగాలు మరియు ఉన్నత చదువుల కోసం వెళ్తున్నారు. అక్కడి అమ్మాయిలతో, అబ్బాయిలతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిళ్లు...