కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి మాత శ్రీకాళహస్తిలో ఆత్మార్పణకు యత్నించడం కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్లోని శైవాలయాల సందర్శనలో భాగంగా గురువారం ఆమె తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తికి వచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు...
ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విస్తరిస్తోంది.. ఈ ప్రాంతం ప్రత్యేకంగా ఫోకస్ పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఒక వైపు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు జరుగుతుండగా.. ఇంకోవైపు మెట్రో రైలు ప్రాజెక్టుపై అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో...