ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొంతమంది విద్యార్థులు దివ్యాంగ పింఛన్లు పొందుతున్నారు.. వారిలో కొందరు సొంత ఊరికి దూరంగా హాస్టల్స్, గురుకులాల్లో చదువుకుంటున్నారు. వీరు ప్రతి నెలా సొంత ఊరికి...
బైక్పై హెల్మెట్ పెట్టుకుంటే గిఫ్ట్లు ఏంటని అనుకుంటున్నారా?.. మీరు విన్నది నిజమే.. బైక్పై హెల్మెట్ పెట్టుకుంటే గిఫ్ట్ ఇస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం సర్కిల్ పోలీసులు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. కొంతకాలంగా జాతీయ రహదారి...