తెలుగు రాష్ట్రాల్లో కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ చాలా ఫేమస్.. కాకినాడలో ప్రస్థానం మొదలుకాగా.. రెండు రాష్ట్రాల్లో బ్రాంచ్లు ప్రారంభించే స్థాయికి ఎదిగారు. అయితే విజయవాడలో సుబ్బయ్యగారి హోటల్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. భోజనంలో...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దశ తిరగబోతోంది. అమరావతికి వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB)లు రుణం మంజూరు చేసేందుకు ఫైనల్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది. గత రెండు రోజులుగా ఢిల్లీలో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ,...