ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటికీ, ఇది చట్టపరంగా ఇప్పటివరకు అమలు కాలేదు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వ చొరవతో అమరావతికి అధికారిక హోదా కల్పించే ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. దీనికోసం...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దశ తిరగబోతోంది. అమరావతికి వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB)లు రుణం మంజూరు చేసేందుకు ఫైనల్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది. గత రెండు రోజులుగా ఢిల్లీలో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ,...