హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా ముఖచిత్రం మారబోతోంది. నగరవాసులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ప్రభుత్వం మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ సేవలను ఒకే గొలుసుగా అనుసంధానం చేయనుంది. ఈ కీలక ప్రాజెక్టును హెచ్ఎండీఏ పరిధిలోని...
హైదరాబాద్ నగరవాసుల దాహార్తిని శాశ్వతంగా తీర్చే దిశగా వాటర్ బోర్డు కీలక అడుగు వేస్తోంది. నగరంలో 24 గంటలూ తాగునీటి సరఫరా లక్ష్యంగా రూ.2 వేల కోట్లతో ఆధునిక ‘వాటర్ గ్రిడ్’ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు...