హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పులు జరిగాయి. కోఠిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం దగ్గర గుర్తు తెలియని వాళ్ళు కాల్పులు జరిపారు. దీనివల్ల నగరం అంతా హడవిడిగా మారింది. బ్యాంకు ఏటీఎంలో డబ్బు వేసుకోడానికి వెళ్లిన వ్యక్తిపై...
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు పంపింది. కేసు విచారణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ప్రశ్నించాలని సిట్ నిర్ణయించింది....