హైదరాబాద్ నగర రూపురేఖను మార్చేందుకు, మూసీ నది తీరం పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను ప్రారంభించనుంది. ఈ కొత్త రహదారి అంబర్పేట ఎస్టీపీ నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ వరకు నిర్మించబడుతుంది. ఈ రహదారి...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కాలంలో చిన్న కార్యాలయాలు, భారీ భవనాలు ఏసీని తప్పనిసరిగా ఉపయోగిస్తుంటాయి. ఇళ్లలో ఏసీల వినియోగం కూడా పెరిగిపోతోంది....