తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం మరొక ముఖ్యమైన అంశాన్ని ప్రకటించింది. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడంతోపాటు, వ్యవసాయానికి కావలసిన కూలీలు దొరకకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీరి సమస్యలను పరిష్కరించడానికి ‘వ్యవసాయ యంత్రీకరణ పథకం’ను...
కొత్త ఏడాది ప్రారంభంలో తెలంగాణ మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ మంచి వార్త చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ పథకం ద్వారా మహిళా...