ఆంధ్రప్రదేశ్ పత్తి రైతులకు ప్రభుత్వం మంచి వార్త అందించింది. రేపటి నుంచే (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా పత్తి సేకరణ ప్రారంభమవనుంది. ఈ ప్రక్రియలో భాగంగా 30 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు...
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో రైతుల కోసం కోరమాండల్ సంస్థ ఆధ్వర్యంలో “మన గ్రోమోర్” వ్యాపార కేంద్రం ప్రారంభమైంది. వ్యవసాయ శాఖ అధికారి సాయి కిరణ్, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్రాన్ని...